వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ పొందాలి: సౌదీ హెల్త్ మినిస్టర్
- April 22, 2021
సౌదీ అరేబియా: పౌరులు, నివాసితులు అందరూ, వ్యాక్సిన్ పొందాలనీ, వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలనీ హెల్త్ మినిస్టర్ అల్ రబియా సూచించారు. ఇప్పటిదాకా 950 మిలియన్ల మందికి పైగా వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పొందినట్లు వివరించారు. ప్రస్తుత కరోనా పాండమిక్ పరిస్థితుల నేపథ్యంలో ఇంత వేగంగా ఇంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్ణీత వయసు గలవారంతా వ్యాక్సిన్ పొందడం ద్వారా కరోనాపై పోరులో ప్రభుత్వాలకు సహకరించినట్లవుతుందని ప్రజలకు సూచించారు. కాగా, ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ విషయమై కొన్ని ఫిర్యాదులు వున్నాయనీ, సైడ్ ఎఫెక్ట్స్ కేసులు చాలా తక్కువగా వున్నాయని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









