అబుధాబిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
- April 27, 2021
యూఏఈ: ఓ ఎమిరేటీ వ్యక్తి, ఓ అరబ్ మహిళ, ముగ్గురు ఆసియా జాతీయులు ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఫ్రా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని అబుదాబీ పోలీసులు పేర్కొన్నారు. రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అబుదాబీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల్ని అత్యంత అప్రమత్తంగా నడపాలనీ, మరీ ముఖ్యంగా జంక్షన్ల వద్ద జాగ్రత్తగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. అలసిపోయిన పరిస్థితుల్లో వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!









