అబుధాబిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
- April 27, 2021
యూఏఈ: ఓ ఎమిరేటీ వ్యక్తి, ఓ అరబ్ మహిళ, ముగ్గురు ఆసియా జాతీయులు ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఫ్రా గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగిందని అబుదాబీ పోలీసులు పేర్కొన్నారు. రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అబుదాబీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల్ని అత్యంత అప్రమత్తంగా నడపాలనీ, మరీ ముఖ్యంగా జంక్షన్ల వద్ద జాగ్రత్తగా వుండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. అలసిపోయిన పరిస్థితుల్లో వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







