సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- April 09, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఇంధన, పెట్రోకెమికల్ కేంద్రాలు, మరియు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
జీసీసీ అంతటా పౌర మరియు ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కొనసాగింపుగా ఉన్నాయని, ఇవి ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించే తీవ్రమైన ఉద్రిక్తతగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
ఇటువంటి దాడులు మంచి పొరుగు సంబంధాల సూత్రాలు, అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలియజేసింది.
సౌదీ అరేబియాకు పూర్తి సంఘీభావం ఉంటుందని, దాని సార్వభౌమత్వం, భద్రత, మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకునే అన్ని చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇరాన్ దాడులను అరికట్టడానికి అంతర్జాతీయ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







