29న ఏపీ కేబినెట్ భేటీ..
- April 27, 2021అమరావతి: ఏపీ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య పెరుగుతోన్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది.ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో.. కరోనా కట్టడి చర్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండగా.. వ్యాక్సినేషన్ను వేగవంతం చేయడంపై కూడా దృష్టిసారించనుంది ఏపీ కేబినెట్.. కరోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై చర్చించనున్న సీఎం వైఎస్ జగన్.. ఆక్సిజన్, బెడ్లు, రెమిడెసివిర్ కొరత వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. వీటితో పాటు పలు కీలక ఎజెండాలపై చర్చంచనుంది కేబినెట్.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్