లోక్ సభలో ప్రవేసపెట్టిన ఆధార్ బిల్లు
- March 03, 2016
ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ ను చట్టబద్ధం చేసే బిల్లును ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఆధార్ బిల్లు2016 ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును రాజ్యసభ ఆమెదం అవసరంలేని ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఈ బిల్లును మనీ బిల్లుగా ప్రవేశపెట్టడాన్ని సమర్ధించుకున్నారు. కాంగ్రెస్ హయాంలో జువెనైల్, కార్మికుల నష్టపరిహారం బిల్లులను మనీ బిల్లులుగానే ప్రవేశపెట్టిన సంగతిని గుర్తు చేశారు. ఈ బిల్లు తో సుపరిపాలన, పారదర్శకత పెరుగుతాయని జైట్లీ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







