భారత్ కు అన్ని విధాల సాయం అందిస్తాం: కువైట్
- April 28, 2021కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్ వైరస్ తో సతమతం అవుతోన్న భారత్ కు తాము అన్ని విధాల అండగా ఉంటామని కువైట్ ప్రకటించింది. ఈ మేరకు కువైట్ కేబినెట్ వ్యవహారాల మంత్రి షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్-మహ్మద్ అల్-సబా..భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కువైట్- భారత్ మైత్రి బంధాన్ని చాటేలా ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తాము అన్ని విధాల సాయం అందిస్తామని మంత్రి అన్నారు. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇథనాల్ కు భారత్ కు పంపించనున్నట్లు వెల్లడించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు