సవాళ్లకు పరిష్కారం చెబితే ప్రైజ్మనీ
- April 28, 2021దుబాయ్: ఎప్పిటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోటంలో పోటీపడుతున్న దుబాయ్ పోలీసులు..మరో వినూత్న ఆవిష్కరణతో ప్రజల ముందుకు వచ్చారు. ఎక్స్ ట్రనల్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం పేరుతో ప్రజల నుంచి కూడా కొత్త ఆలోనలను స్వీకరించేలా ఓ డిజిటల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేశారు. యూఏఈ 50వ వ్యవస్థాపక వార్షికోత్సంతో పాటు అంతర్గత మంత్రిత్వ శాఖలో నిర్వహిస్తున్న స్వర్ణోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేదికగా ఎవరైనా ప్రజలు తమ ఆలోచనలను, నూతన విధానాలను పోలీసులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే సవాళ్లకు తగిన పరిష్కారం చెప్పవచ్చు. అలా సరైన పరిష్కారం చెప్పిన వారిలో ఎంపిక చేసిన వారికి Dhs25,000 ప్రైజ్ మనీ ఉంటుందని దుబాయ్ పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్