సవాళ్లకు పరిష్కారం చెబితే ప్రైజ్మనీ
- April 28, 2021
దుబాయ్: ఎప్పిటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోటంలో పోటీపడుతున్న దుబాయ్ పోలీసులు..మరో వినూత్న ఆవిష్కరణతో ప్రజల ముందుకు వచ్చారు. ఎక్స్ ట్రనల్ ఇన్నోవేషన్ ప్లాట్ ఫాం పేరుతో ప్రజల నుంచి కూడా కొత్త ఆలోనలను స్వీకరించేలా ఓ డిజిటల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేశారు. యూఏఈ 50వ వ్యవస్థాపక వార్షికోత్సంతో పాటు అంతర్గత మంత్రిత్వ శాఖలో నిర్వహిస్తున్న స్వర్ణోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ ప్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేదికగా ఎవరైనా ప్రజలు తమ ఆలోచనలను, నూతన విధానాలను పోలీసులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే సవాళ్లకు తగిన పరిష్కారం చెప్పవచ్చు. అలా సరైన పరిష్కారం చెప్పిన వారిలో ఎంపిక చేసిన వారికి Dhs25,000 ప్రైజ్ మనీ ఉంటుందని దుబాయ్ పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









