భారత్ కు సాయంగా బహ్రెయిన్ నుంచి ఆక్సిజన్, మెడికల్ కిట్లు
- April 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ సెకండ్ వేవ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న భారత్ కు బహ్రెయిన్ బాసటగా నిలిచింది. రోజుల్లో లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం..తీవ్ర ఆక్సిజన్ కొరతతో వేలల్లో మృత్యువాత పడుతుండటంపై బహ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కు సాయంగా వెంటనే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అవసరమైన మెడికల్ కిట్లను పంపించాలని బహ్రెయిన్ మంత్రివర్గం తీర్మానించినట్లు ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







