భారత్ కు సాయంగా బహ్రెయిన్ నుంచి ఆక్సిజన్, మెడికల్ కిట్లు
- April 28, 2021
బహ్రెయిన్: కోవిడ్ సెకండ్ వేవ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న భారత్ కు బహ్రెయిన్ బాసటగా నిలిచింది. రోజుల్లో లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం..తీవ్ర ఆక్సిజన్ కొరతతో వేలల్లో మృత్యువాత పడుతుండటంపై బహ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కు సాయంగా వెంటనే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అవసరమైన మెడికల్ కిట్లను పంపించాలని బహ్రెయిన్ మంత్రివర్గం తీర్మానించినట్లు ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







