భారత్ కు సాయంగా బహ్రెయిన్ నుంచి ఆక్సిజన్, మెడికల్ కిట్లు
- April 28, 2021బహ్రెయిన్: కోవిడ్ సెకండ్ వేవ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న భారత్ కు బహ్రెయిన్ బాసటగా నిలిచింది. రోజుల్లో లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం..తీవ్ర ఆక్సిజన్ కొరతతో వేలల్లో మృత్యువాత పడుతుండటంపై బహ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కు సాయంగా వెంటనే ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అవసరమైన మెడికల్ కిట్లను పంపించాలని బహ్రెయిన్ మంత్రివర్గం తీర్మానించినట్లు ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా వెల్లడించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్