అమెరికా నుంచి భారత్ కు వైద్య సామగ్రి...
- April 29, 2021
అమెరికా: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్రం అవుతున్నది.దీంతో దేశంలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారిపోయాయి.రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, భారత్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి.ఇందులో భాగంగానే అమెరికా భారీ సహాయం ప్రకటించింది.100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపుతున్నది.వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్ ను భారత్ కు పంపేందుకు అంగీకరించింది.ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి భారత్ కు రాబోతున్నాయి.వీటితో పాటుగా అస్త్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు పంపుతోంది అమెరికా.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









