అమెరికా నుంచి భారత్ కు వైద్య సామగ్రి...
- April 29, 2021
అమెరికా: భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్రం అవుతున్నది.దీంతో దేశంలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారిపోయాయి.రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, భారత్ లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి.ఇందులో భాగంగానే అమెరికా భారీ సహాయం ప్రకటించింది.100 మిలియన్ల విలువైన వైద్య సామాగ్రిని ఇండియాకు పంపుతున్నది.వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ర్యాపిడ్ కిట్స్ ను భారత్ కు పంపేందుకు అంగీకరించింది.ఈరోజు ఈ సామగ్రి అమెరికా నుంచి భారత్ కు రాబోతున్నాయి.వీటితో పాటుగా అస్త్రాజెనకా తయారీకి కావాల్సిన ముడిపదార్ధాలను కూడా ఇండియాకు పంపుతోంది అమెరికా.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







