రెస్క్యూ ఆపరేషన్లలో సహకారం: ముగ్గురు పౌరులకు సన్మానం
- April 30, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్లలో సహాయ సహకారాలు అందించిన ముగ్గురు పౌరులను సన్మానించింది. విలాయత్ ఆఫ్ జలాన్ బని బు అలి వద్ద టూరిస్టుల మిస్సింగ్ కేసులో, రెస్క్యూ సిబ్బందికి పౌరులు సహకరించారు. సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అసిస్టెంట్ కమాండర్, ముగ్గురు పౌరుల్ని సత్కరించారని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. పౌరులు అలాగే పోలీస్ అధికారుల మధ్య సహాయ సహకారాల్ని ఇలాంటి చర్యలు మరింత బలోపేతం చేస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!









