ఫుడ్ పాయిజనింగ్: మక్కాలో రెస్టారెంట్ మూసివేత
- April 30, 2021
సౌదీ అరేబియా: ఫుడ్ పాయిజన్ కారణంగా 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు విలేజ్ ఎఫైర్స్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ ప్రారంభించారు. నెల రోజుల పాటు సదరు రెస్టారెంట్ మూసివేయబడ్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో పలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







