ఫుడ్ పాయిజనింగ్: మక్కాలో రెస్టారెంట్ మూసివేత
- April 30, 2021సౌదీ అరేబియా: ఫుడ్ పాయిజన్ కారణంగా 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ మరియు విలేజ్ ఎఫైర్స్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ ప్రారంభించారు. నెల రోజుల పాటు సదరు రెస్టారెంట్ మూసివేయబడ్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో పలు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు