తనిఖీల సందర్భంగా ఉల్లంఘనల్ని గుర్తించిన ఎల్ఎంఆర్ఎ
- April 30, 2021
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనల్ని లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్టుమెంట్ - లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ మరియు టూరిజం - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అర్బన్ ప్లానింగ్ సహకారంతో ఈ తనిఖీల్ని నిర్వహించారు. ఎల్ఎంఆర్ఎ లీగల్ కంట్రోల్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఖలీద్ అబ్దుల్ రహ్మాన్ మాట్లాడుతూ, అథారిటీ ఎప్పటికప్పుడు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇల్లీగల్ ఎంప్లాయిమెంట్ లేకుండా చేయడమే ఈ తనిఖీల ఉద్దేశ్యం. తనిఖీల సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించి, కేసులు నమోదు చేయడం జరిగింది. ఉల్లంఘనలపై 17506055 నెంబర్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!









