తనిఖీల సందర్భంగా ఉల్లంఘనల్ని గుర్తించిన ఎల్ఎంఆర్ఎ
- April 30, 2021
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనల్ని లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్టుమెంట్ - లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించింది. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, ట్రేడ్ మరియు టూరిజం - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అర్బన్ ప్లానింగ్ సహకారంతో ఈ తనిఖీల్ని నిర్వహించారు. ఎల్ఎంఆర్ఎ లీగల్ కంట్రోల్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఖలీద్ అబ్దుల్ రహ్మాన్ మాట్లాడుతూ, అథారిటీ ఎప్పటికప్పుడు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇల్లీగల్ ఎంప్లాయిమెంట్ లేకుండా చేయడమే ఈ తనిఖీల ఉద్దేశ్యం. తనిఖీల సందర్భంగా పలు ఉల్లంఘనల్ని గుర్తించి, కేసులు నమోదు చేయడం జరిగింది. ఉల్లంఘనలపై 17506055 నెంబర్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







