మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్
- May 02, 2021
హైదరాబాద్: వైద్యాఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.శుక్రవారం ఆ ఆరోపణలు వచ్చిందే తడవుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విచారణకు ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేశారు.దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు లేఖ పంపారు. సీఎం సిఫార్సు మేరకు గవర్నర్ తమిళిసై ఈటల రాజేందర్ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఇకపై ఈటల రాజేందర్ మాజీ మంత్రి కానున్నారు.కలెక్టర్ నివేదికలో కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







