సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- June 22, 2026
యాన్బు: మదీనా ప్రాంతంలోని యాన్బు గవర్నరేట్కు చెందిన బార్డర్ గార్డ్స్ (Border Guard) ఇద్దరు పౌరులను సురక్షితంగా రక్షించారు. సముద్రంలో వారు ప్రయాణిస్తుండగా వారి పడవ పాడైంది. దీంతో వారు సముద్రంలో చిక్కుకుపోయారు. సమాచారం అందగానే బార్డర్ గార్డ్స్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి, వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసింది. సముద్రయానానికి బయలుదేరే ముందు సముద్ర భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. పడవలు ప్రయాణానికి సురక్షితంగా ఉన్నాయో లేదో బయలుదేరడానికి ముందు నిర్ధారించుకోవాలని సూచించింది.
అలాగే, అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం మక్కా, మదీనా మరియు తూర్పు ప్రావిన్స్ (Eastern Province) ప్రాంతాలలో 911 నంబర్ కు, ఇతర ప్రాంతాలలో 994 నంబర్ కు కాల్ చేయాలని బార్డర్ గార్డ్స్ సూచించారు.
తాజా వార్తలు
- భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’
- 4వ బెటాలియన్ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఖతార్లో నియంత్రిత మందులు తీసుకెళ్లే ప్రయాణికులకు కొత్త ఈ-పర్మిట్ విధానం
- ఏపీలో రూ.3,400 కోట్లతో జలధార జలహరతి పథకం
- సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!
- కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీలో ఆన్లైన్ వేధింపులపై చర్చ..!!
- ఖతార్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు QR333 మిలియన్లు..!!
- నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ ట్రాక్..!!
- కువైట్లో KD3,000 దాటితే బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరి..!!
- అర్హత ఉన్న భారతీయులందరికీ 10 ఏళ్ల పాస్పోర్టు..!!







