ఉద్యోగులకు మూడు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోం

- May 03, 2021 , by Maagulf
ఉద్యోగులకు మూడు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోం

మస్కట్: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు రోజులపాటు వర్క్ ఫ్రమ్ హోం ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం 9 మే నుంచి, 11వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో వుంటాయని సుప్రీం కమిటీ వెల్లడించింది. ప్రైవేటు సంస్థలు కూడా ఇవే తరహా అవకాశాల్ని తమ ఉద్యోగులకు ఇవ్వాలని సుప్రీం కమిటీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com