భారత్ లో కరోనా కేసుల వివరాలు
- May 03, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తీవ్రంగా ఉన్నది.కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా దేశంలో 3,68,147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,25,604కి చేరింది. ఇందులో 1,62,93,003 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 34,13,642 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 3417 మంది మృతి చెందారు.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,18,959కి చేరింది.దేశంలో 24 గంటల్లో 3,00,732 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 15,71,98,207 మందికి వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు