మాజీ ఎంపీ సబ్బంహరి మృతి

- May 03, 2021 , by Maagulf
మాజీ ఎంపీ సబ్బంహరి మృతి

విశాఖపట్నం: అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు.ఈనెల 15వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు.మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు.కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది.వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com