భారీ బాణసంచాతో ఈద్ అల్ ఫితర్ సంబరాలకు సిద్ధం
- May 04, 2021
అబుధాబి: అబుధాబి పరిధిలోని యాస్ ఐలాండ్ భారీ బాణాసంచాతో ఈద్ అల్ ఫిదర్ ను నిర్వహించేందుకు సిద్ధమైంది.ఈద్ అల్ ఫితర్ రోజు నుంచి వరుసగా మూడు రోజులు కనులు మిరుమిట్లు గొలిపేలా బాణాసంచా కాల్చనున్నట్లు అధికారులు వెల్లడించారు.రాత్రి 9 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ఫైర్ వర్క్స్ ఉంటుందని..ఈ సంబురాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు.అయితే..కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా బాణాసంచా కార్యక్రమానికి ఎవరిని అనుమతించటం లేదని...ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంజాయ్ చేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







