భారత్ కు బాసటగా నిలిచిన ఖతార్ లోని ఇండియన్ కమ్యూనిటీ
- May 04, 2021
దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న మారణహోమంతో ఖతార్ లోని భారతీయ సమాజం చలించింది. ఈ కష్ట సమయంలో మాతృదేశ పౌరులకు బాసటగా తమ వంతు సాయం అందించింది. కోవిడ్ పేషెంట్లకు అత్యవసరంగా మారిన ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రెట్లను పంపిస్తోంది. ప్రస్తుతం ఖతార్ లో ఉన్న భారత్ నేవీకి చెందిన నౌక ద్వారా 200 ఆక్సిజన్ సిలిండర్లు, 43 ఆక్సిజన్ కన్సంట్రెట్లను తరలిస్తోంది. ఈ మేరకు వైద్యసామాగ్రిని ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరం- ఐసీబీఎఫ్కి అందించింది. సంక్షోభ సమయంలో మాతృదేశానికి తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఖతార్ ఇండియన్ కమ్యూనిటీకి ఐసీబీఎఫ్ ధన్యవాదాలు తెలియజేసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









