రెండు డోస్ ల మధ్య కాలపరిమితిని పెంచిన కువైట్
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య కాలపరిమితిని పెంచుతూ కువైట్ నిర్ణయం తీసుకుంది.బయోన్టెక్ ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి ఆరు వారాల తర్వాతే రెండో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.అయితే..60 ఏళ్లు అంతకు వయసుపైబడినవారు...దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రం మూడు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ దిగుమతిలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ స్పష్టం చేసింది. మే 3న ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్









