రెండు డోస్ ల మధ్య కాలపరిమితిని పెంచిన కువైట్
- May 04, 2021కువైట్ సిటీ: కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య కాలపరిమితిని పెంచుతూ కువైట్ నిర్ణయం తీసుకుంది.బయోన్టెక్ ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి ఆరు వారాల తర్వాతే రెండో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.అయితే..60 ఏళ్లు అంతకు వయసుపైబడినవారు...దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రం మూడు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ దిగుమతిలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ స్పష్టం చేసింది. మే 3న ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్