రెండు డోస్ ల మధ్య కాలపరిమితిని పెంచిన కువైట్
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య కాలపరిమితిని పెంచుతూ కువైట్ నిర్ణయం తీసుకుంది.బయోన్టెక్ ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి ఆరు వారాల తర్వాతే రెండో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.అయితే..60 ఏళ్లు అంతకు వయసుపైబడినవారు...దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రం మూడు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ దిగుమతిలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ స్పష్టం చేసింది. మే 3న ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







