మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కుట్రను భగ్నం చేసిన బోర్డర్స్ గార్డ్స్
- May 04, 2021సౌదీ: సౌదీలోకి భారీ ఎత్తున మత్తుపదార్ధాలను స్మగ్లింగ చేయాలన్న కుట్రను సరిహద్దు భద్రతా అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 1000 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్తో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో జజాన్ ప్రాంతంలో 515 కిలోల డ్రగ్స్ తో పాటు 961 కిలోల మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 18 మంది ఇథియోపియన్ జాతీయులు, నలుగురు యెమెన్లు, ఇద్దరు సౌదీ పౌరులతో సహా మొత్తం 24 మందిని అదుపులోకి చేసుకున్నారు. ఇదిలాఉంటే..ఖట్ ప్రాంతంలో 44.7 టన్నుల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది సౌదీ పౌరులు, ఏడుగురు యెమెన్లతో సహా 23 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..