ఈద్ సెలవుల్ని ప్రకటించిన యూఏఈ
- May 04, 2021
యూఏఈ: ఏప్రిల్ 13న ప్రారంభమైన రమదాన్ ముగియనున్నందున ఈద్ సెలవులను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. ఈద్ సెలవులు మే 11 మంగళవారం నుంచి ప్రారంభయి, శనిరవారంతో మే 15 ముగుస్తాయి. అయితే, రమదాన్ 29 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శుక్రవారం (మే 14) వరకు ఉంటాయి ..పనులు శనివారం (మే 15) నుండి పునఃప్రారంభమవుతాయి. రమదాన్ 30 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శనివారం (మే 15) వరకు సెలవలు ఉంటాయి ..పనులు ఆదివారం (మే 16) నుండి పునఃప్రారంభమవుతాయి.
గమనిక: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శనివారం సెలవు వారివారి కంపెనీల యాజమాన్యం పై ఆధారితం..
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







