కువైట్ నుంచి భారత్ చేరుకున్న ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు
- May 04, 2021కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు కువైట్ అందించిన వైద్య పరికరాల సాయం మంగళవారానికి ఢిల్లీ చేరుకున్నాయి. మొత్తం 282 ఆక్సిజన్ సిలిండర్, 60 ఆక్సిజన్ కాన్సంట్రేట్స్ , వెంటిలేటర్లు ఇండియాకు అందాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. క్లిష్ట సమయంలో భారత్ కు మద్దతుగా నిలబడిన కువైట్ కు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. రెండు దేశాల మైత్రి బంధం మరింత బలపడేలా పరస్పర సహకారం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..