కువైట్ నుంచి భారత్ చేరుకున్న ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు
- May 04, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత్ కు కువైట్ అందించిన వైద్య పరికరాల సాయం మంగళవారానికి ఢిల్లీ చేరుకున్నాయి. మొత్తం 282 ఆక్సిజన్ సిలిండర్, 60 ఆక్సిజన్ కాన్సంట్రేట్స్ , వెంటిలేటర్లు ఇండియాకు అందాయి. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. క్లిష్ట సమయంలో భారత్ కు మద్దతుగా నిలబడిన కువైట్ కు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. రెండు దేశాల మైత్రి బంధం మరింత బలపడేలా పరస్పర సహకారం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









