ఈద్ సెలవుల్ని ప్రకటించిన యూఏఈ
- May 04, 2021యూఏఈ: ఏప్రిల్ 13న ప్రారంభమైన రమదాన్ ముగియనున్నందున ఈద్ సెలవులను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. ఈద్ సెలవులు మే 11 మంగళవారం నుంచి ప్రారంభయి, శనిరవారంతో మే 15 ముగుస్తాయి. అయితే, రమదాన్ 29 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శుక్రవారం (మే 14) వరకు ఉంటాయి ..పనులు శనివారం (మే 15) నుండి పునఃప్రారంభమవుతాయి. రమదాన్ 30 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శనివారం (మే 15) వరకు సెలవలు ఉంటాయి ..పనులు ఆదివారం (మే 16) నుండి పునఃప్రారంభమవుతాయి.
గమనిక: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శనివారం సెలవు వారివారి కంపెనీల యాజమాన్యం పై ఆధారితం..
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి