ఈద్ సెలవుల్ని ప్రకటించిన యూఏఈ
- May 04, 2021
యూఏఈ: ఏప్రిల్ 13న ప్రారంభమైన రమదాన్ ముగియనున్నందున ఈద్ సెలవులను ప్రకటించింది యూఏఈ ప్రభుత్వం. ఈద్ సెలవులు మే 11 మంగళవారం నుంచి ప్రారంభయి, శనిరవారంతో మే 15 ముగుస్తాయి. అయితే, రమదాన్ 29 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శుక్రవారం (మే 14) వరకు ఉంటాయి ..పనులు శనివారం (మే 15) నుండి పునఃప్రారంభమవుతాయి. రమదాన్ 30 రోజులు ఉన్నట్లయితే, సెలవులు మంగళవారం (మే 11) నుండి శనివారం (మే 15) వరకు సెలవలు ఉంటాయి ..పనులు ఆదివారం (మే 16) నుండి పునఃప్రారంభమవుతాయి.
గమనిక: ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శనివారం సెలవు వారివారి కంపెనీల యాజమాన్యం పై ఆధారితం..
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







