భారత్-యూఏఈ విమానాల రద్దు పొడిగింపు
- May 04, 2021భారతదేశం అలాగే యూఏఈ మధ్య ప్రయాణీకుల విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ రద్దు నిర్ణయం అమల్లో వుంటుంది.భారత్ - యూఏఈ విమానాల్లో ప్రయాణీకుల్ని అనుమతించరు.యూఏఈ పౌరులు, డిప్లమాట్స్, అధికారిక డెలిగేషన్స్,గోల్డెన్ రెసిడెన్సీ వీసా వున్నవారు,వ్యాపారవేత్తల విమానాలకు మాత్రమే అనుమతులు ఇస్తారు. వెసులుబాటు పొందిన ప్రయాణీకులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలి.వారికి క్వారంటైన్ ఖచ్చితంగా వుంటుంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత