వ్యాక్సిన్ తీసుకుంటే ఇక ప్రయాణం సులభతరం
- May 05, 2021యూఏఈ: వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ట్రావెల్ ప్రొసిజర్ ను సులభతరం చేయబోతోంది యూఏఈ. ఈ మేరకు యూఏఈ విపత్తుల నిర్వహణ అధికార విభాగంలోని ఉన్నతాధికారుల నుంచి సమచారం అందుతోంది.ఇప్పటివరకు అమలులో ఉన్న ప్రయాణ నిబంధనలను సవరించబోతున్నామని, వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నిబంధనలతో ప్రయాణాలను సులభతరం చేసేలా చర్యలు చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. అయితే..ప్రయాణికులు ఏయే దేశాల నుంచి వస్తున్నారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని అంటున్నారు.అయితే..దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గనిర్దేశకాలపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం