మే 12 నుంచి 5 రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు
- May 05, 2021
కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. మే 12 నుంచి 16 వరకు అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు తెరుచుకోవని స్పష్టం చేసింది. తిరిగి మే 17 నుంచి కార్యాలయాలు యథావిధిగా నిర్వహించనున్నారు.ఈ మేరకు సీఎస్సీ అన్ని మంత్రిత్వ శాఖల్లోని ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వం సంస్థలకు లేఖలు రాసింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









