మే 12 నుంచి 5 రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు
- May 05, 2021
కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. మే 12 నుంచి 16 వరకు అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు తెరుచుకోవని స్పష్టం చేసింది. తిరిగి మే 17 నుంచి కార్యాలయాలు యథావిధిగా నిర్వహించనున్నారు.ఈ మేరకు సీఎస్సీ అన్ని మంత్రిత్వ శాఖల్లోని ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వం సంస్థలకు లేఖలు రాసింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







