మే 12 నుంచి 5 రోజుల పాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు
- May 05, 2021కువైట్ సిటీ: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. మే 12 నుంచి 16 వరకు అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు తెరుచుకోవని స్పష్టం చేసింది. తిరిగి మే 17 నుంచి కార్యాలయాలు యథావిధిగా నిర్వహించనున్నారు.ఈ మేరకు సీఎస్సీ అన్ని మంత్రిత్వ శాఖల్లోని ప్రభుత్వ ఆఫీసులకు, ప్రభుత్వం సంస్థలకు లేఖలు రాసింది.
తాజా వార్తలు
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష