అంబులెన్స్ లుగా మారిన ఆటోలు...
- May 06, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఆక్సీజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.కొంతమంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేక మద్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు.ఢిల్లీలో ఆక్సీజన్తో పాటుగా, అంబులెన్స్ల కొరత కూడా తీవ్రంగా ఉన్నది.దీంతో ఢిల్లీకి చెందిన టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ అనే సంస్థ రాజ్యసభ సహకారంతో 10 ఆటోలను అంబులెన్స్ లుగా మార్పులు చేసింది.ఇందులో పూర్తిస్ధాయిలో ఆక్సీజన్, పీపీఈ కిట్లు, అన్నీ అందుబాటులో ఉంటాయి.పెషెంట్లను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో తమవంతు పాత్రను పోషిస్తాయని టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ సంస్థ పేర్కోన్నది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని ఆటో అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









