అంబులెన్స్ లుగా మారిన ఆటోలు...
- May 06, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఆక్సీజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.కొంతమంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేక మద్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు.ఢిల్లీలో ఆక్సీజన్తో పాటుగా, అంబులెన్స్ల కొరత కూడా తీవ్రంగా ఉన్నది.దీంతో ఢిల్లీకి చెందిన టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ అనే సంస్థ రాజ్యసభ సహకారంతో 10 ఆటోలను అంబులెన్స్ లుగా మార్పులు చేసింది.ఇందులో పూర్తిస్ధాయిలో ఆక్సీజన్, పీపీఈ కిట్లు, అన్నీ అందుబాటులో ఉంటాయి.పెషెంట్లను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో తమవంతు పాత్రను పోషిస్తాయని టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ సంస్థ పేర్కోన్నది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని ఆటో అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







