అంబులెన్స్ లుగా మారిన ఆటోలు...
- May 06, 2021న్యూ ఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఆక్సీజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.కొంతమంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేక మద్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు.ఢిల్లీలో ఆక్సీజన్తో పాటుగా, అంబులెన్స్ల కొరత కూడా తీవ్రంగా ఉన్నది.దీంతో ఢిల్లీకి చెందిన టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ అనే సంస్థ రాజ్యసభ సహకారంతో 10 ఆటోలను అంబులెన్స్ లుగా మార్పులు చేసింది.ఇందులో పూర్తిస్ధాయిలో ఆక్సీజన్, పీపీఈ కిట్లు, అన్నీ అందుబాటులో ఉంటాయి.పెషెంట్లను సకాలంలో ఆసుపత్రులకు చేర్చడంలో తమవంతు పాత్రను పోషిస్తాయని టర్న్ యువర్ కన్సర్న్ ఇన్ టు యాక్షన్ సంస్థ పేర్కోన్నది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని ఆటో అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత