రమదాన్: 1000కి పైగా వాహనాల సీజ్
- May 06, 2021
దోహా: రమదాన్ నేపథ్యంలో చేపట్టిన తనిఖీల సందర్భంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఇప్పటివరకూ 1000కి పైగా వాహనాల్ని నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో సీజ్ చేయడం జరిగింది. సంబంధిత శాఖలకు సీజ్ చేసిన వాహనాల్ని తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారి కెప్టెన్ మొహమ్మద్ సఫర్ అల్ కువారి మాట్లాడుతూ, రమదాన్ తొలి రోజు నుంచి ఈ తనిఖీలు ప్రారంభించామనీ, రమదాన్ పూర్తయ్యేదాకా ఈ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. సివిలియన్ అలాగే మిలిటరీ పెట్రోల్స్ తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు చోటు చేసుకుంటాయన్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









