ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్న భారత్ రాయబారి
- May 07, 2021కువైట్: కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ నేడు ఇక్కడి ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. జూమ్ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో భారత్ లో రోజు రోజుకు తీవ్రం అవుతున్న కోవిడ్ పై ఆయన చర్చిస్తారు. అలాగే కువైట్ తో పాటు ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సాయం గురించి కూడా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ జూమ్ మీటింగ్ లో ప్రవాస భారతీయులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొనే వారి కోసం https://zoom.us/j/95139949399?pwd=NmZiQ3d2b3N2ejNDZ2QzUExiTjhBQT09 లింక్ ను షేర్ చేశారు. అలాగే మీటింగ్ ఐడీ : 951 39949399, పాస్ కోడ్ 742937 వివరాలను వెల్లడించారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే [email protected]. ద్వారా మెయిల్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!