85 శాతం ప్రైవేటు ట్యాక్సీలకు స్మార్ట్ మీటర్ల బిగింపు
- May 08, 2021అజ్మన్ పబ్లిక్ రవాణా అథారిటీ, ప్రైవేటు ట్యాక్సీలకు 85 శాతం స్మార్ట్ మీటర్లను అమర్చే ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఏడాది చివరి నాటికి 100 శాతం స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ పూర్తవుతుంది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మీటర్ల ఏర్పాటు చేపట్టారు. పబ్లిక్ రవాణా కార్పొరేషన్ అండ్ యాక్టింగ్ లైసెన్సెస్ ఎపిటిఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరాహ్ అహ్మద్ అల్ హోసాని మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లకు ఆప్టికల్ సెన్సార్లు వుంటాయని చెప్పారు. ప్రైవేటు ట్యాక్సీల వేగం తెలుస్తుంది వీటి ద్వారా. మ్యాపులు కూడా పొందుపరిచారు. ప్రయాణీకుల సేఫ్టీ మెకానిజం ఇందులో మరో ప్రత్యేకత. క్యాష్ పేమెంట్లను తగ్గించేలా వీటిని రూపొందించారు. రియల్ టైమ్ విధానంలో డేటా రవాణా జరుగుతుంది. కరోనా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ పరిగననలోకి తీసుకుని పలు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు