ఏపీ కరోనా అప్డేట్
- May 08, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ 20 వేలు దాటిపోయాయి.తాజాగా ఏపీలో 20,065 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,10.571 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ పేర్కొన్నారు.రాష్ట్రంలో మొత్తం 19.75 శాతం పాజిటివిటి రేటు ఉన్నట్టు అశోక్ సింఘాల్ తెలిపారు. విశాఖలో అత్యధికంగా 2,525 కేసులు నమోదుకాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, చిత్తూరు జిల్లాలో 2,269 కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనాతో 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది మరణించగా, విశాఖలో 12 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ