100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్: ప్రశంసలు కురిపించిన దుబాయ్ రూలర్
- May 08, 2021
దుబాయ్: దుబాయ్ రూలర్, యూఏఈ ప్రజలు 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతం చేయడం పట్ల ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపు నేపథ్యంలో 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు. 385,000 మంది ఈ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు. 30 దేశాలకు ఈ ఆహార పదార్థాల్ని పంపిణీ చేయడం జరిగింది.‘ఇదీ యూఏఈ అంటే..’ అంటూ దుబాయ్ రూలర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!







