100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్: ప్రశంసలు కురిపించిన దుబాయ్ రూలర్
- May 08, 2021
దుబాయ్: దుబాయ్ రూలర్, యూఏఈ ప్రజలు 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతం చేయడం పట్ల ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపు నేపథ్యంలో 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు. 385,000 మంది ఈ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు. 30 దేశాలకు ఈ ఆహార పదార్థాల్ని పంపిణీ చేయడం జరిగింది.‘ఇదీ యూఏఈ అంటే..’ అంటూ దుబాయ్ రూలర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









