100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్: ప్రశంసలు కురిపించిన దుబాయ్ రూలర్
- May 08, 2021దుబాయ్: దుబాయ్ రూలర్, యూఏఈ ప్రజలు 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతం చేయడం పట్ల ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపు నేపథ్యంలో 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు. 385,000 మంది ఈ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు. 30 దేశాలకు ఈ ఆహార పదార్థాల్ని పంపిణీ చేయడం జరిగింది.‘ఇదీ యూఏఈ అంటే..’ అంటూ దుబాయ్ రూలర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA