ఏపీ కరోనా అప్డేట్
- May 08, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ 20 వేలు దాటిపోయాయి.తాజాగా ఏపీలో 20,065 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,10.571 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ పేర్కొన్నారు.రాష్ట్రంలో మొత్తం 19.75 శాతం పాజిటివిటి రేటు ఉన్నట్టు అశోక్ సింఘాల్ తెలిపారు. విశాఖలో అత్యధికంగా 2,525 కేసులు నమోదుకాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, చిత్తూరు జిల్లాలో 2,269 కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనాతో 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది మరణించగా, విశాఖలో 12 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









