ఏపీ కరోనా అప్డేట్
- May 08, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ 20 వేలు దాటిపోయాయి.తాజాగా ఏపీలో 20,065 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,10.571 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అశోక్ సింఘాల్ పేర్కొన్నారు.రాష్ట్రంలో మొత్తం 19.75 శాతం పాజిటివిటి రేటు ఉన్నట్టు అశోక్ సింఘాల్ తెలిపారు. విశాఖలో అత్యధికంగా 2,525 కేసులు నమోదుకాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,370, చిత్తూరు జిల్లాలో 2,269 కేసులు నమోదయ్యాయి. మూడు జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనాతో 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది మరణించగా, విశాఖలో 12 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..