రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు వెల్లడించిన పోలీసులు
- May 09, 2021
అబుధాబి: అడ్డదిడ్డంగా వాహనాలను నడపటం, అతి వేగం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అబుధాబి పోలీసులు అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు దారితీసిన ప్రధాన కారణాలను వివరించారు. రోడ్డుపై వాహనాలను నడుపుతున్న సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పాటలు వింటూ డ్యాన్సులతో డ్రైవ్ చేయటం, మొబైల్ ఫోన్లో మాట్లాడటం, తినడం, త్రాగటం, సోషల్ మీడియాలో మునిగిపోయి డ్రైవింగ్ పై ధ్యాస లేకుండా పోవటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే డ్రైవింగ్ సమయంలో ఫోటోలు తీయడం, మేకప్ ఫిక్సింగ్ చేయడం, దుస్తులు సర్దుబాటు చేసుకుంటూ స్టీరింగ్ పై పట్టు కొల్పోతున్నారని, అలాంటి సమయాల్లోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ







