ఇండియాకి ఉచితంగా ‘మెడికల్ ఎయిడ్’ రవాణా చేయనున్న ఎమిరేట్స్
- May 10, 2021
దుబాయ్: కోనాతో సతమతమవుతున్న భారతదేశానికి మద్దతుగా, మెడికల్ సప్లయ్స్ ఉచితంగానే దుబాయ్ నుంచి భారతదేశంలోని తొమ్మిది నగరాలకు రవాణా చేస్తామని ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది. ‘ఎయిర్ బ్రిడ్జి’లో భాగంగా తొలి విమానం మే 13న 12.6 టన్నుల మల్టీ పర్పస్ టెంట్స్ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) తరలించనుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







