వలసదారులకు కరోనా టెస్టుల నుంచి మినహాయింపు పుకార్లలో నిజం లేదు
- May 10, 2021
కువైట్ సిటీ: కువైట్ వచ్చే వలసదారుల్లో కొందరికి కోవిడ్ 19 టెస్ట్ రిపోర్టు తప్పనిసరి కాదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. కోవిడ్ 19 టెస్టు తప్పనిసరి అనీ, అన్ని దేశాలకు చెందినవారికీ, అన్ని గ్రూపుల వారికీ ఇది వర్తిస్తుందనీ, కువైట్ వచ్చేవారందరికీ ఈ నిబంధన ఖచ్చితంగా వర్తిస్తుందని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







