ప్రజలను బయటకు రావొద్దని అభ్యర్థిస్తున్న సీపీ అంజనీకుమార్
- May 12, 2021
హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్..రవీంద్రభారతి,అబిడ్స్,నాంపల్లి,ఎం.జె మార్కెట్,మధీన,చార్మినార్ ప్రాంతాల్లో పర్యటించిన సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ...నగరం లో మొత్తం 168 చెక్ పాయింట్ లు ఏర్పాటు చేసాము.అనవసరంగా రోడ్ల పైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తాము అని తెలిపారు.జీవో లో పేర్కొన్న అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంది.కోవిడ్ నిబంధనలు పాటించాలి.అందరూ ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు సీపీ అంజనీకుమార్.
తాజా వార్తలు
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు









