150 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకి డొనేట్ చేసిన దుబాయ్ సంస్థ
- May 12, 2021
దుబాయ్: ట్రైస్టార్ గ్రూప్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న లాజిస్టిక్స్ కంపెనీ, 150 రెస్పిరానిక్స్ ఎవర్ ఫ్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, సెంట్ మార్తా హాస్పిటల్, బెంగళూరుకి డొనేట్ చేయడం జరిగింది. కోవిడ్ మీద పోరాటంలో భాగంగా ఈ సాయం చేయడం జరిగింది. ప్రతి యూనిట్ విషయానికొస్తే, కాంపాక్ట్ ఆక్సిజన్ మెషీన్ వుంటుంది. రెస్పిరేటరీ థెరపీ కోసం దీన్ని వినియోగిస్తారు. 5 లీటర్లు అంతకంటే తక్కువ ఆక్సిజన్ ఫ్లో అవసరమైనవారికి ఇవి ఉపయోగపడతాయి.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









