800 డాలర్ల కంటే అధిక విలువ గలిగిన గూడ్స్ వివరాలు వెల్లడించాలి: సౌదీ కస్టమ్స్ చీఫ్
- May 12, 2021
రియాద్: జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ, సౌదీ అరేబియా వచ్చే ట్రావెలర్స్ తప్పనిసరిగా 3,000 సౌదీ రియాల్స్ కంటే విలువైన (800 డాలర్స్) వస్తువుల కొనుగోలు వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. జిసిసి దేశాలకు సంబంధించి ఇది కామన్ కస్టమ్స్ చట్టం. కరెన్సీలు, జ్యయెలరీ, విలువైన మెటీరియల్స్ (60,000 సౌదీ రియాల్స్ ఆ పైబడినవి), నిషేధిత వస్తువులు (సిగరెట్స్, టొబాకో ఉత్పత్తులు) వంటివాటిపైనా వివరణ ఇవ్వాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ట్రావెలర్స్ డిక్లరేషన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ వెబ్ సైట్ (http://www.customs.gov.sa) ద్వారా కూడా డిక్లరేషన్ ఇవ్వొచ్చు. సీజ్ చేసిన వస్తువులపై 25 శాతం జరీమానా చెల్లించాల్సి వుంటుంది. రిపీట్ అయితే 50 శాతం వరకు జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









