800 డాలర్ల కంటే అధిక విలువ గలిగిన గూడ్స్ వివరాలు వెల్లడించాలి: సౌదీ కస్టమ్స్ చీఫ్
- May 12, 2021
రియాద్: జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ, సౌదీ అరేబియా వచ్చే ట్రావెలర్స్ తప్పనిసరిగా 3,000 సౌదీ రియాల్స్ కంటే విలువైన (800 డాలర్స్) వస్తువుల కొనుగోలు వివరాలు వెల్లడించాలని స్పష్టం చేసింది. జిసిసి దేశాలకు సంబంధించి ఇది కామన్ కస్టమ్స్ చట్టం. కరెన్సీలు, జ్యయెలరీ, విలువైన మెటీరియల్స్ (60,000 సౌదీ రియాల్స్ ఆ పైబడినవి), నిషేధిత వస్తువులు (సిగరెట్స్, టొబాకో ఉత్పత్తులు) వంటివాటిపైనా వివరణ ఇవ్వాల్సి వుంటుంది. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ట్రావెలర్స్ డిక్లరేషన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ వెబ్ సైట్ (http://www.customs.gov.sa) ద్వారా కూడా డిక్లరేషన్ ఇవ్వొచ్చు. సీజ్ చేసిన వస్తువులపై 25 శాతం జరీమానా చెల్లించాల్సి వుంటుంది. రిపీట్ అయితే 50 శాతం వరకు జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







