ఈద్ సెలవులు: మినిస్ట్రీ చేస్తున్న ఫుట్ పాట్రోలింగ్
- May 12, 2021
ఖతార్: ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా ఫుట్ పెట్రోల్స్ తనిఖీలు ఎప్పటికప్పుడు జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎహ్తెరాజ్ యూనిట్ - నేషనల్ కమాండ్ సెంటర్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ మసౌద్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, ఉల్లంఘనల్ని ఖచ్చితంగా గుర్తించి, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామన్ననారు. ఫేస్ మాస్కులు ధరించనివారిపై చర్యలు తప్పవన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్ని సమన్వయం చేసుకుని నిబంధనల్ని పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈద్ సెలవుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ భద్రతతోపాటు, ఇతరుల భద్రతను పరిగణనలోకి తీసుకుని తగు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటించడం ప్రతి ఒక్కరి విధి అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









