ఈద్ అల్ ఫితర్: ప్రపంచ వ్యాప్తంగా సంబరాల్లో మునిగితేలుతున్న ముస్లింలు
- May 13, 2021
దుబాయ్: ప్రపపంచ వ్యాప్తంగా వున్న ముస్లింలందరూ ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు, సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపుని ఈద్ అల్ ఫితర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. రమదాన్ మాసం అంతటా కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు ముస్లింలు. కొన్ని దేశాల్లో ఈద్ అల్ ఫితర్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబడుతుంది. బార్బిక్యూలను బహిరంగ ప్రదేశాల్లో, నగరాలకు దూరంగా నిర్వహిస్తారు. వివాదాల్ని పక్కన పెట్టి గాజాలో ముస్లింలు కలిసికట్టుగా ప్రార్థనలు నిర్వహిస్తారు. నియుజీ మసీదు (క్యాపిటల్ సిటీలో) వద్ద ముస్లిం కమ్యూనిటీ గుమికూడుతుంది చైనాలో. ఆప్ఘనిస్తాన్ విషయానికొస్తే, తాలిబన్లు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తారు.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









