ఈద్ అల్ ఫితర్: ప్రపంచ వ్యాప్తంగా సంబరాల్లో మునిగితేలుతున్న ముస్లింలు
- May 13, 2021
దుబాయ్: ప్రపపంచ వ్యాప్తంగా వున్న ముస్లింలందరూ ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు, సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపుని ఈద్ అల్ ఫితర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. రమదాన్ మాసం అంతటా కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు ముస్లింలు. కొన్ని దేశాల్లో ఈద్ అల్ ఫితర్ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబడుతుంది. బార్బిక్యూలను బహిరంగ ప్రదేశాల్లో, నగరాలకు దూరంగా నిర్వహిస్తారు. వివాదాల్ని పక్కన పెట్టి గాజాలో ముస్లింలు కలిసికట్టుగా ప్రార్థనలు నిర్వహిస్తారు. నియుజీ మసీదు (క్యాపిటల్ సిటీలో) వద్ద ముస్లిం కమ్యూనిటీ గుమికూడుతుంది చైనాలో. ఆప్ఘనిస్తాన్ విషయానికొస్తే, తాలిబన్లు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









