ఆరుగురు పౌర వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేసిన ఖతార్

- May 13, 2021 , by Maagulf
ఆరుగురు పౌర వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేసిన ఖతార్

దోహా: ఖతార్, ఆరుగురు స్థానిక వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ అరెస్ట్ నేపథ్యంలో హై ర్యాంకింగ్ ఫిగర్స్ అరెస్టు తెరపైకొచ్చింది. అన్ని ఫైనాన్షియల్ సంస్థలకూ సెంట్రల్ బ్యాంకు, ఆ ఆరుగురి పేర్లను తెలియజేయడం జరిగింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజా ధనాన్ని అడ్డగోలుగా వినియోగించారన్నది ఫైనాన్స్ మినిస్టర్ అలీ షరీఫ్ అల్ ఎమాదిపై ఆరోపణ. ఈ అరెస్టు ఖతార్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ కప్ సన్నాహాలు సహా అనేక అంశాలకు సంబంధించి అల్ ఇమాది, కీలక పాత్ర పోషించారు.. నిధుల విడుదల విషయమై.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com