ఆరుగురు పౌర వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేసిన ఖతార్
- May 13, 2021
దోహా: ఖతార్, ఆరుగురు స్థానిక వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ అరెస్ట్ నేపథ్యంలో హై ర్యాంకింగ్ ఫిగర్స్ అరెస్టు తెరపైకొచ్చింది. అన్ని ఫైనాన్షియల్ సంస్థలకూ సెంట్రల్ బ్యాంకు, ఆ ఆరుగురి పేర్లను తెలియజేయడం జరిగింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజా ధనాన్ని అడ్డగోలుగా వినియోగించారన్నది ఫైనాన్స్ మినిస్టర్ అలీ షరీఫ్ అల్ ఎమాదిపై ఆరోపణ. ఈ అరెస్టు ఖతార్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ కప్ సన్నాహాలు సహా అనేక అంశాలకు సంబంధించి అల్ ఇమాది, కీలక పాత్ర పోషించారు.. నిధుల విడుదల విషయమై.
తాజా వార్తలు
- BD50,000 తమ్కీన్-SIO ఫ్రాడ్.. ఐదుగురికి జైలు శిక్ష..!!
- బేస్మెంట్, అసురక్షిత పార్టిషన్ లపై ఫైర్ ఫోర్స్ హెచ్చరిక..!!
- ఒమన్ను హెచ్చరించిన ట్రంప్..!!
- ఖతార్ వ్యాప్తంగా ఈద్ వేడుకలు..!!
- సౌదీలో 10 మంది ఉల్లంఘనదారులకు భారీ జరిమానా..!!
- తప్పుడు లింక్పై క్లిక్.. సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరిక..!!
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు









