ఆరుగురు పౌర వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేసిన ఖతార్
- May 13, 2021
దోహా: ఖతార్, ఆరుగురు స్థానిక వ్యాపరవేత్తల ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ అరెస్ట్ నేపథ్యంలో హై ర్యాంకింగ్ ఫిగర్స్ అరెస్టు తెరపైకొచ్చింది. అన్ని ఫైనాన్షియల్ సంస్థలకూ సెంట్రల్ బ్యాంకు, ఆ ఆరుగురి పేర్లను తెలియజేయడం జరిగింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజా ధనాన్ని అడ్డగోలుగా వినియోగించారన్నది ఫైనాన్స్ మినిస్టర్ అలీ షరీఫ్ అల్ ఎమాదిపై ఆరోపణ. ఈ అరెస్టు ఖతార్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ కప్ సన్నాహాలు సహా అనేక అంశాలకు సంబంధించి అల్ ఇమాది, కీలక పాత్ర పోషించారు.. నిధుల విడుదల విషయమై.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







