సుప్రీం కమిటీ సూచనలను పాటించాలని ఒమన్ పోలీసుల పిలుపు
- May 15, 2021
ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..వైరస్ ప్రభావాన్ని అడ్డుకునేందుకే కీలక సూచనలు చేసిందని రాయల్ ఒమన్ పోలీసులు అన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా కమిటీ సూచనలను అమలు చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రజలందరూ ఖచ్చితంగా కమిటీ సూచనలను పాటించాలని మరోసారి హెచ్చరించింది. ముఖ్యంగా జనం సమూహాలుగా గుమికూడొద్దని వార్నింగ్ ఇచ్చింది. కమిటీ సూచనల మేరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమి కూడితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కమిటీ సూచనలు ప్రజల ఆరోగ్య భద్రత కోసమేనని అర్ధం చేసుకోని సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









