ఏపీ కరోనా అప్డేట్

- May 15, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 22,517 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 14,11,320కి చేరింది. కరోనాతో మరో 98 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 9,271కి చేరింది. కరోనా నుంచి 11,94,582 మంది కోలుకుని డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2,07,467 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇవాల్టి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,78,80,755 శాంపుల్స్ ను టెస్ట్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com