దుబాయ్ రూలర్స్ కోర్టు ఛైర్మన్ గా షేక్ మఖ్తౌమ్ నియామకం

- May 15, 2021 , by Maagulf
దుబాయ్ రూలర్స్ కోర్టు ఛైర్మన్ గా షేక్ మఖ్తౌమ్ నియామకం

దుబాయ్: దుబాయ్ డిప్యూటీ రూలర్ షేక్ మఖ్తౌమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తైమ్ దుబాయ్ రూలర్ కోర్టు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వ్యులను జారీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com