ఎలక్ట్రానిక్ విధానంలో కార్మికుల నిష్క్రమణ సర్టిఫికెట్లు
- May 20, 2021
మస్కట్: మే 23 నుంచి యజమానులు, తొలగింపబడ్డ కార్మికులకు సంబంధించిన నిష్క్రమణ సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పొందవచ్చునని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ సహకారంతో రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు పౌరులకు సులభతరమైన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.యజమానులు లేదా వారి ప్రతినిథి ప్రత్యక్షంగా హాజరవ్వాల్సిన అవసరం లేకుండా, ఎలక్ట్రానిక్ విధానంలోనే తొలగింపబడ్డ ఉద్యోగులకు సంబంధించి ఒమన్ విమానాశ్రయాల వద్ద నిష్క్రమణ సర్టిఫికెట్ల ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఆదివారం మే 23 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







