వ్యాక్సిన్ పొందిన నివాసితులకు క్రీడా మైదానాల్లోకి అనుమతి
- May 20, 2021
సౌదీ: సౌదీ అరేబియా, బుధవారం తమ క్రీడా మైదానాల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో గత ఏడాది క్రీడా ప్రాంగణాల్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, 40 శాతం సామర్థ్యంతో వ్యాక్సినేషన్ పొందినవారికి క్రీడా మైదానాల్లోకి అనుమతించనున్నట్లు మార్చిలో అధికారులు ప్రకటించారు. గడచిన ఆరు నెలల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు, రెండు డోసులు లేదా ఒక డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవారు ఈ క్రీడా మైదానాల్లోకి ప్రవేశించేందుకు అర్హులు. 7 ఏళ్ళ పైబడి, 18 ఏళ్ళ లోబడిన చిన్నారులకూ అనుమతిస్తారు. అయితే, వారికి ఇన్ఫెక్షన్ సోకలేదని నిరూపించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







