బహ్రెయిన్: భారత్ కు ఆక్సిజన్ సాయం అందించిన ప్రవాసీయులు
- May 21, 2021
మనామా: బహ్రెయిన్ లోని తెలుగు కళాసమితి కరోనా కష్ట సమయంలో మాతృభూమికి అండగా నిలిచింది.ఇక్కడి ఇండియన్ ఎంబసీ పిలుపు మేరకు దాదాపు రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజెన్ సిలిండర్లు అందించింది.ఇండియన్ ఎంబసీ నేతృత్వం లో తెలుగు కళా సమితి తో పాటు ఇతర సంస్థలు,వ్యక్తుల సహకారం తో సమకూర్చిన 760 ఆక్సిజెన్ సిలిండర్లు, 10 ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లు తో భారతీయ నావికా దళ ఓడ ఐఎన్ యెస్ తారకాష్ మే 20 వ తారీఖున బహ్రెయిన్ నుండి బయలు దేరింది.తెలుగు కళాసమితి అధ్యక్షులు శివ ఎల్లపు మాట్లాడుతూ తమ సభ్యుల సహకారంతో ఈ కరోనా కష్ట సమయంలో తమవంతు సహకారాన్ని అందించ కలిగామని చెప్పారు.మాతృ భూమి సేవకై తెలుగు కళాసమితి ఎప్పుడూ ముందు ఉంటుందని చెప్పారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







