కోవిడ్ ఎఫెక్ట్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- May 22, 2021
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై జాతీయ& పాస్ పోర్టు, రెసిడెన్సీ వ్యవహారాల విభాగం పరిమితులు విధించింది. పౌరులు, జీసీసీ పౌరులతో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఆదివారం(మే 23) నుంచి అమలులోకి రానున్నాయి. ఎన్పీఆర్ఏ పేర్కొన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాలి.అదీ కూడా ప్రయాణానికి 48 గంటలలోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే బహ్రెయిన్ చేరుకున్నాక 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. బహ్రెయిన్ చేరుకున్న వెంటనే తొలి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఆ తర్వాత ఐదో రోజున రెండో పీసీఆర్ టెస్ట్...పదో రోజున మూడో పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







