కోవిడ్ ఎఫెక్ట్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు
- May 22, 2021
బహ్రెయిన్: కోవిడ్ నేపథ్యంలో బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులపై జాతీయ& పాస్ పోర్టు, రెసిడెన్సీ వ్యవహారాల విభాగం పరిమితులు విధించింది. పౌరులు, జీసీసీ పౌరులతో పాటు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు ఆదివారం(మే 23) నుంచి అమలులోకి రానున్నాయి. ఎన్పీఆర్ఏ పేర్కొన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఖచ్చితంగా పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాలి.అదీ కూడా ప్రయాణానికి 48 గంటలలోపు తీసుకున్న రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే బహ్రెయిన్ చేరుకున్నాక 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. బహ్రెయిన్ చేరుకున్న వెంటనే తొలి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి...ఆ తర్వాత ఐదో రోజున రెండో పీసీఆర్ టెస్ట్...పదో రోజున మూడో పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







